దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ‘ జై భారత్ సత్యాగ్రహ సభలు’

ఏఐసీసీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జై భారత్ సత్యాగ్రహ సభలు నిర్వహించనుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది.

 Congress 'jai Bharat Satyagraha Sabhas' Across The Country-TeluguStop.com

ఇందులో భాగంగానే విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో ఇవాళ జై భారత్ సత్యాగ్రహా సభ జరగనుంది.ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సభలో కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube