తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.రానున్న రెండు రోజులపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 Record High Temperatures In Telugu States-TeluguStop.com

తెలంగాణలోని రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ తో పాటు నల్గొండలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అట ఏపీలోని రాయలసీమలో అత్యధికంగా టెంపరేచర్ నమోదు కాగా.కడప, కర్నూలు, అనంతపురంలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రితో పాటు ప్రకాశం జిల్లాలో 43 డిగ్రీలు నమోదు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube