పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.రామగుండంలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
చెరువులో ఈతకు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు.మృతులు ఉమా మహేశ్, సాయి చరణ్, విక్రమ్ లుగా గుర్తించారు.
దీంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.







