టీఎస్ గవర్నర్‎పై దాఖలైన పిటిషన్‎పై సుప్రీంలో విచారణ

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై సీఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై సీఎస్ శాంతకుమారి ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 Hearing In The Supreme Court On The Petition Against Ts Governor-TeluguStop.com

అయితే గవర్నర్ తమిళిసై దగ్గర మొత్తం 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపి ఐదు నెలలు గడస్తున్నా గవర్నర్ ఇంకా ఆమోదించలేదు.

అసెంబ్లీ ముద్రను గవర్నర్ లెక్క చేయలేదని సీఎస్ పిటిషన్ లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube