తెలంగాణలో తప్పిన మరో ఉపఎన్నిక గండం..!

తెలంగాణలో మరో ఉపఎన్నిక గండం తప్పినట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే సాయన్న మృతితో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది.

 Another Missed By-election In Telangana..!-TeluguStop.com

అయితే కంటోన్మెంట్ నియోజకవర్గానికి బై ఎలక్షన్ ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది.దీంతో ఉప ఎన్నిక ఉండదని తెలుస్తోంది.

కాగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉన్న సంగతి తెలిసిందే.ఏడాది లోపు ఉంటే బై పోల్ జరిగే అవకాశం లేదని ఈసీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు 2019 జనవరి 17వ తేదీన ఎమ్మెల్యేగా సాయన్న ప్రమాణస్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం తేదీ ప్రకారం ఏడాది లోపు ఎన్నికలు ఉంటే ఉపఎన్నికలు ఉండవని ఈసీ పేర్కొంది.

ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పార్టీలన్నీ కంటోన్మెంట్ ను రెఫరెండంగా భావించే అవకాశం ఉందని తెలుస్తోంది.దీంతో ఉపఎన్నిక జరగదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube