ప్రపంచ క్రికెట్‎లో భారత్ హవా

ప్రపంచ క్రికెట్‎లో భారత్ తన హవా చూపిస్తోంది.మూడు ఫార్మాట్లలో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఇప్పటికే వన్డేలతో పాటు టీ-20 ల్లోనూ భారత్ టీమ్ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ సేన టాప్ ప్లేస్ కు చేరుకుంది.

ఆసీస్ తో తొలి టెస్టు విజయంతో టీమిండియా టాప్ లోకి దూసుకెళ్లింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు