బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.దుబ్బాక నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి ఫండ్ నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Hearing In The High Court On The Petition Of Bjp Mla Raghunandan Rao-TeluguStop.com

ఎమ్మెల్యే రఘునందన్ రావు పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube