ఒక సినిమా ముగిసింది.. మరో సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుంది..

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా ఒకరు.ఈయన సంక్రాంతి కానుకగా వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా పండుగ సీజన్ లో రిలీజ్ అవ్వడం ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.ఎందుకంటే యావరేజ్ టాక్ వచ్చిన 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.

దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడం అయ్యింది.

హిట్ అవ్వడం జరిగింది.ఇప్పుడు విజయ్ నెక్స్ట్ సినిమాపై చర్చ స్టార్ట్ అయ్యింది.ఎందుకంటే ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

ఇటీవలే విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్న లోకేష్ వెంటనే విజయ్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.ఇప్పటికే వీరి కాంబోలో మాస్టర్ వంటి సూపర్ హిట్ సినిమా రాగా ఇప్పుడు రాబోతున్న సినిమాపై అంచనాలు పెరిగాయి.

విజయ్ కెరీర్ లో 67వ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్ట్ కాకుండానే అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కుతుంది.మరి తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నుండి ఒక సమాచారం అయితే అందుతుంది.

లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాల నుండి వస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమా నుండి వచ్చే వారమే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనౌన్స్ మెంట్ రాబోతుంది అని తెలుస్తుంది.మరి ఆ అప్డేట్ ఏంటి అని ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి పెరిగి పోతుంది.చూడాలి ఎలాంటి అప్డేట్ ఇస్తారో.

ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించ నున్నాడు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు