కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత మల్లు రవి విచారణకు హాజరు కావాలని 41 సీఆర్పీసీ నోటీసులు అందించారు.

 Investigation In The Congress War Room Case Is In Full Swing-TeluguStop.com

ఇప్పటికే మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కాగా మల్లు రవి విచారణకు హాజరయ్యే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

ఇప్పటికే ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలును పోలీసులు విచారించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube