బ్రేకింగ్: కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది దుర్మరణం

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కుమిలి ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది.

 Breaking: A Fatal Road Accident In Kerala.. 8 People Died-TeluguStop.com

ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కాగా మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు.శబరిమలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube