రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ల నియామకం..!

రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి, పీటీ ఉషలు ఎంపికైయ్యారు.ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు.

 Appointment Of Rajya Sabha Panel Vice Chairmen..!-TeluguStop.com

విజయసాయిరెడ్డి, పీటీ ఉషను రాజ్యసభలోని ఇతర ఎంపీలు అభినందించారు.తొలిసారిగా నామినేటెడ్ ఎంపీని ప్యానెల్ వైస్ ఛైర్మన్‎గా నియమించినట్లు ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube