బంగ్లాదేశ్తో వన్డేలో ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు.డబుల్ సెంచరీ చేసి రికార్డ్ నెలకొల్పాడు.126 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.వన్డేలో తొలిసారి డబుల్ సెంచరీ నమోదు చేశాడు ఇషాన్.
మొత్తం 131 బంతుల్లో 210 పరుగులు చేసి ఇషాన్ ఔట్ అయ్యాడు.కాగా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్ గా ఇషాన్ నిలవడం విశేషం.
తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్.ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది.







