Mythri Movie makers : నైజాం లో కొత్త దుకాణం ప్రారంభం కి మైత్రి ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్ లో ఈ మధ్య కాలం లో అత్యధిక సినిమా లను నిర్మించిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఒకప్పుడు వీరు అమెరికా లో డిస్ట్రిబ్యూటర్స్ గా మాత్రమే వ్యవహరించే వారు.

 Mythri Movie Makers New Bussines Going To Viral ,mythri Movie Makers, New Bussin-TeluguStop.com

కానీ ఈ మధ్య కాలం లో టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కూడా సినిమా లు చేసేందుకు అడ్వాన్సు ఇచ్చి ఉన్నారు.నిర్మాణ సంస్థ కు మైత్రి మూవీ మేకర్స్ వారికీ కాబోతున్నట్లు సమాచారం అందుతోంది.

అదేంటి అంటే సంక్రాంతికి వీరు నిర్మించిన రెండు సినిమా లు భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ నటించిన వీరసింహ రెడ్డి సినిమా లు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సమయం లోనే నైజాం ఏరియా లో సొంతం గా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ను ఏర్పాటు చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ సమాచారం అందుతోంది.

డిసెంబర్ నెలలో మైత్రి మూవీ ఆఫీస్ నైజాం ఏరియా లో ప్రారంభం కాబోతుంది అని అధికారికం గా సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా లో సొంత నిర్మాణ సంస్థ ఉండి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని విదేశాల్లో అమ్మకుండా సొంతంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

Telugu Biggboss, Mythri Makers, Telugu, Telugu Neww-Movie

స్వయం గా విడుదల చేసేందుకు ప్రయత్నించిన కారణం గా డిస్ట్రిబ్యూటర్లు మరింతగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.హిందీ లో ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది లేకుండా పోయింది.టాలీవుడ్‌ లో కూడా నిర్మాతలు ఆ వ్యవస్థ లేకుండా చేసేలా వ్యవహరిస్తున్నారు.

త్వరలో తెలుగు లో కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube