ఓటమి భయంతోనే దాడులు.. టీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్

మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎమ్మెల్యే ఈటల కాన్వాయ్ పై దాడిని ఆయన ఖండించారు.

 Attacks With The Fear Of Defeat.. Kishan Reddy Fire On Trs-TeluguStop.com

డీసీఎం వ్యాన్లలో రాళ్లు, కర్రలు తెచ్చుకుని దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గొడవ జరగవద్దనే ఉద్దేశంతోనే ఈటల సంయమనంగా ఉన్నారని తెలిపారు.

టీఆర్ఎస్ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని, బీజేపీ నేతల ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోం కిషన్‌రెడ్డి ఆరోపించారు.టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube