Narayanapuram Road Show : మున్నగోడు ఉపఎన్నిక నారాయణపురం రోడ్డు షోలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి.నేటితో చివరి రోజు కావడంతో ఎవరికివారు ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

 Ktr Sensational Comments On Narayanapuram Road Show Munugodu By Election, Ktr, B-TeluguStop.com

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్.బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ ధర 3 వేలకు చేరుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ₹400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ₹1200 కు చేరుకుందని.విమర్శించారు.

అలాగే పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంటే … నేడు 110 రూపాయలకు చేరుకుందని విమర్శించారు.ఈ రీతిగా రేట్లను పెంచిన వాళ్ళని శిక్షించాలి.లేకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం.అంటూ మున్నగోడు ఉపఎన్నిక నారాయణపురం రోడ్డు షోలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 14 నెలలలో మునుగోడును అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.టిఆర్ఎస్ పేదల ప్రభుత్వం…బీజేపీ పెద్దల ప్రభుత్వం.

రైతుబంధు కావాలా? లేకపోతే రాబందు కావాలా.? నారాయణపురం ప్రజలు ఏ గట్టున ఉంటారో… తేల్చుకోవాలి అని అన్నారు. నారాయణపురం రోడ్ షోలో అభ్యర్థి శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్ లు కూడా పాల్గొనడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube