గుజరాత్‎లో మోర్బి బ్రిడ్జి కూలిన ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటన

గుజరాత్‎లో మోర్బి బ్రిడ్జి కూలిన ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.

 Prime Minister Modi's Visit To The Morbi Bridge Collapse Area In Gujarat-TeluguStop.com

ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మృతుల కుటుంబాలను ప్రధాని మోదీ కలిసి ఓదార్చారు.

గాయపడిన వారిని పరామర్శించారు.కాగా ఈ ఘటనలో ఇప్పటికే 135 మంది మృతిచెందగా.

ఇంకా కొంతమంది ఆచూకీ లభ్యం కాలేదు.వారి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube