విశాఖ రాజధానికి అడ్డంకులు ఉన్నాయంటూ మంత్రి బొత్స వ్యాఖ్యలు

విశాఖ పరిపాలన రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.అయినా ఆ అడ్డంకులన్నీ పరిష్కరించుకొని త్వరలోనే రాజధాని రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 Minister Botha's Comments That There Are Obstacles To The Capital Of Visakhapatn-TeluguStop.com

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష ఇక సాకారం అయినట్లేనని తెలిపారు.అనంతరం టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ ముసుగులో జరుగుతుందని ఆరోపించారు.ఈ పాదయాత్రను టీడీపీనే నడిపిస్తోందని ప్రజలు తెలిసిపోయిందని చెప్పారు.

అందుకే రైతులు పాదయాత్రను విరమించుకున్నారని ఆయన వ్యాఖ్యనించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube