టీ20 వరల్డ్ కప్‎లో పాకిస్థాన్‎పై భారత్ ఘన విజయం

టీ20 వరల్డ్ కప్‎లో పాకిస్థాన్‎పై భారత్ ఘన విజయం సాధించింది.మెల్ బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయ దుంధుభి మోగించింది.

 India Won The T20 World Cup Against Pakistan-TeluguStop.com

మొదటి నుంచి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్.

భారత్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఆదిలోనే మూడు వికెట్లను కోల్పోయిన టీమిండియా గెలుపును కైవసం చేసుకుంది.మ్యాచ్ లో కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4), సూర్య కుమార్ (15), అక్షర్ పటేల్ (2) సాధించగా.40 పరుగులతో విరాట్ కోహ్లీకి పాండ్యా అండగా నిలిచాడని చెప్పోచ్చు.82 పరుగులతో విరాట్ కోహ్లీ టీమిండియాను గెలుపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube