టీ20 వరల్డ్ కప్‎లో పాకిస్థాన్‎పై భారత్ ఘన విజయం

టీ20 వరల్డ్ కప్‎లో పాకిస్థాన్‎పై భారత్ ఘన విజయం సాధించింది.మెల్ బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయ దుంధుభి మోగించింది.

మొదటి నుంచి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్.భారత్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఆదిలోనే మూడు వికెట్లను కోల్పోయిన టీమిండియా గెలుపును కైవసం చేసుకుంది.మ్యాచ్ లో కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4), సూర్య కుమార్ (15), అక్షర్ పటేల్ (2) సాధించగా.

40 పరుగులతో విరాట్ కోహ్లీకి పాండ్యా అండగా నిలిచాడని చెప్పోచ్చు.82 పరుగులతో విరాట్ కోహ్లీ టీమిండియాను గెలుపించారు.

జక్కన్న, మాస్ మహారాజు వంటి ముద్దు పేర్లను వీళ్లకు ఎవరు పెట్టారో తెలుసా.. ?