రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా నగదు పట్టివేత

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీగా నగదు పట్టుబడింది.నార్సింగి రోటరీ వద్ద సుమారు రూ.

 Huge Cash Seized In Narsingi Of Rangareddy District-TeluguStop.com

కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కోకాపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కార్లలో నగదును గుర్తించారు.

అయితే ముందుగా పోలీసులను గుర్తించిన కార్ల డ్రైవర్లు వేగంగా ముందుకు సాగారు.ఈ నేపథ్యంలో వారిని వెంబడించి పట్టుకున్న పోలీసులు కార్లలోని బ్యాగుల్లో నగదును గుర్తించారు.

ఈ వ్యవహారంలో ముగ్గురును పోలీసులు అదుపులోకి తీసుకోగా.మరో నలుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

మొత్తంగా రూ.కోటి నగదుతో పాటు రెండు కార్లు, బైకు, ఆరు సెల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.అయితే మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ మధ్య కాలంలో భారీగా నగదు పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube