రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తున్నాం.. సీఎం జగన్

రైతులు ఇబ్బందులు పడుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.ఏ రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వాలు ఆలోచించలేదని ఆరోపించారు.75 ఏళ్ళ స్వాతంత్య్రం అనంతరం కూడా భూ సరిహద్దుల రికార్డులు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.నిషేధిత జాబితాలో ఉన్న భూములపై రైతులకు హక్కులు కల్పించామని సీఎం చెప్పారు.

 Cm Jagan Is Making A Permanent Solution To Farmers' Problems-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube