రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తున్నాం.. సీఎం జగన్

రైతులు ఇబ్బందులు పడుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.

ఏ రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వాలు ఆలోచించలేదని ఆరోపించారు.75 ఏళ్ళ స్వాతంత్య్రం అనంతరం కూడా భూ సరిహద్దుల రికార్డులు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

నిషేధిత జాబితాలో ఉన్న భూములపై రైతులకు హక్కులు కల్పించామని సీఎం చెప్పారు.

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారిని ఆడించిన అడివి శేష్.. ఈ హీరో గ్రేట్ అంటూ?