అమరావతి రైతుల పాదయాత్రకు తారకరత్న సంఘీభావం

అమరావతి రైతుల పాదయాత్రకు రోజురోజుకు ప్రజాధరణ తిరుగుతున్న నైపద్యంలో అమరావతి రైతులకు నందమూరి తారకరత్న సంఘీభావం తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి హుకుంపేటలో జరుగుతున్న రైతుల పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.

 Tarakaratna Solidarity For Amaravati Farmers' Padayatra-TeluguStop.com

ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తారకరత్న చెప్పారు.రైతులు నిస్వార్థంగా భూములు ఇచ్చారని.

వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వంలో రౌడీయిజం పెరిగిపోయిందని విమర్శించారు.

టీడీపీకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube