హైదరాబాద్ లో రోడ్డుప్రమాదం జరిగింది.ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది.
ఈ ఘటన హిమాయత్ సాగర్ వద్ద చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
మృతులు జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.
దర్యాప్తు చేస్తున్నారు.







