బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఊరట లభించింది.రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బెయిల్ దొరికింది.షరతులతో కూడిన బెయిల్ను ఢిల్లీ న్యాయస్థానం మంజూరు చేసింది.రూ.50 వేల పూచీకత్తుతో జాక్వెలిన్కు బెయిల్ మంజూరు చేసింది.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఊరట లభించింది.రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బెయిల్ దొరికింది.షరతులతో కూడిన బెయిల్ను ఢిల్లీ న్యాయస్థానం మంజూరు చేసింది.రూ.50 వేల పూచీకత్తుతో జాక్వెలిన్కు బెయిల్ మంజూరు చేసింది.


తాజా వార్తలు