భద్రాద్రి జిల్లాలో పోడు రైతులు వర్సెస్ ఫారెస్ట్ అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గాండ్లగూడెంలో ఉద్రిక్తత నెలకొంది.అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది.

 Podu Farmers Vs Forest Officials In Bhadradri District-TeluguStop.com

వ్యవసాయ పనులకు వెళ్లకుండా రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.దీంతో పురుగుల మందు డబ్బాలు పట్టుకుని రోడ్డుపై పోడు రైతులు నిరసనకు దిగారు.

అనంతరం పొలాల్లోకి ఫారెస్ట్ ఆఫీసర్స్ వెహికల్స్ వెళ్లకుండా నిలిపివేశారు.ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube