కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో సీఎం జగన్ భేటీ..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది మూర్ముతో భేటీ కావడం జరిగింది.

 Cm Jagan Met Central Minister Rk Sing ,ap Cm Jagan, Rk Sing,central Minister Rk-TeluguStop.com

ఇక ఇదే సందర్భంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే సింగ్ తో కూడా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన విద్యుత్ బకాయిలపై చర్చించారు.తెలంగాణ భారీగా విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని .ఈ వివాదం సోలి సీటర్ జనరల్ వద్ద ఉందని బకాయిలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ఏపీ ముఖ్యమంత్రి కి చెప్పినట్లు సమాచారం.

ఇక ఇదే సందర్భంలో బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం తెలంగాణ కోల్పోతుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఏపీ సీఎం జగన్ కి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

 సుమారు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.ప్రధాని మోడీతో భేటీ అయిన క్రమంలో పోలవరం నిధులు ఆలస్యం అవకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాదు పోలవరం నిర్వాసితుల పునరావస ప్యాకేజీ త్వరితగితన ఇవ్వాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube