జగన్ కనుసైగలతో పోలీసులు ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు..టీడీపీ నేత బుద్ధ వెంకన్న

జగన్ కనుసైగలతో పోలీసులు ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు ఇదే తీరు ఉంటె సహనం నశించి తాడేపల్లి ప్యాలెస్ ను చుట్టుముడుతాం సహనాన్ని పరీక్షిస్తే శ్రీలంక లా మరో ప్రజా చైతన్యం చూడాల్సి వస్తుంది.లోకేష్ ను అడ్డుకోవడం చూస్తుంటే పోలీసుల తీరు పై అనుమానంగా ఉంది.

 Police Are Provoking People With Jagan's Eyes. Tdp Leader Buddha Venkanna , Tdp-TeluguStop.com

జగన్ దోపిడీని ప్రశ్నిస్తే పర్యటనలను అడ్డుకుంటారా పరామర్శ అనేది జగన్ పేటెంట్ అని పోలీసులు భావిస్తున్నారా శాశ్వత నరకాసుర పాలనను ప్రజలేమీ కోరుకోవట్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube