జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో చేపల వర్షం కురిసింది.రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో పాటు చేపలు కిందపడినట్లు స్తానికులు అభిప్రాయపడుతున్నారు.
అన్నారంలోని రోడ్లపై , పలువురి ఇంటి పరిసరాలలో వింత చేపలు దర్శనమిచ్చాయి.ఇది వరకు ఎప్పుడు తాము చూడలేదని వింత చేపలను చూడడానికి స్తానికులు ఎగపడ్దారు.
ఇటివల కాళేశ్వరంలో రెండు సార్లు చేపల వర్షం కురిసింది.