అన్నారంలో చేపల వర్షం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో చేపల వర్షం కురిసింది.

రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో పాటు చేపలు కిందపడినట్లు స్తానికులు అభిప్రాయపడుతున్నారు.

అన్నారంలోని రోడ్లపై , పలువురి ఇంటి పరిసరాలలో వింత చేపలు దర్శనమిచ్చాయి.

ఇది వరకు ఎప్పుడు తాము చూడలేదని వింత చేపలను చూడడానికి స్తానికులు ఎగపడ్దారు.

ఇటివల కాళేశ్వరంలో రెండు సార్లు చేపల వర్షం కురిసింది.

మోదీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదు..: వీహెచ్