లాడఖ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సూర్యాపేట జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించారు.సుమారు సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న లాడఖ్ ప్రాంతంలోని మౌంటరబుల్ రోడ్ లోని కార్డున్గల పాస్ వద్ద జై తెలంగాణ ప్లకార్ట్ లతో తెలంగాణ వేడుకలను బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కట్కూరి కార్తిక్ రెడ్డి నిర్వహించారు.

 Telangana Emergence Day Celebrations In Ladakh-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల నివాళులు అర్పించేందుకు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ పర్యటనలో దేవులపల్లి గౌతమ్, కట్కూరి కపిల్ రెడ్డి,అనుముల వంశీ,శ్రీకాంత్, అంజన్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube