బైక్ లో 17 లీటర్ల పెట్రోల్ కొట్టిన బంక్ ఘనులు

నల్గొండ జిల్లా:నాగార్జునసాగర్ ఆదిత్య పెట్రోల్ బంక్ లో ఘరానమోసం వెలుగుచూసింది.14 లీటర్లు పట్టే బైక్ పెట్రోల్ ట్యాంకులో బంక్ సిబ్బంది 17 లీటర్ల కొట్టడడంతో అనుమానంతో వచ్చిన వాహనదారుడు మళ్ళీ పెట్రోల్ కొట్టించగా 14 లీటర్లే పట్టడడంతో అంతా అవాక్కయ్యారు.దీనితో బంకు వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బంక్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.పెట్రోల్ బంక్ లపై శాఖా పరమైన తనిఖీలు లేకపోవడంతో బంక్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు.

 Bunk Mines Hit By 17 Liters Of Petrol On The Bike-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube