ఆచార్య కోసం ఎన్.టి.ఆర్ వస్తాడా..?

బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈవెంట్ కు మెగా హీరో అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి సర్ ప్రైజ్ చేశాడు.

బన్నీ రావడమే కాదు చివర్లో నందమూరి ఫ్యాన్స్ కోరిక మేరకు జై బాలయ్య అనేశాడు.

ఇక అఖండ రిలీజ్ అవడం ఆ సినిమా వసూళ్ల బీభత్సం చూస్తూనే ఉన్నాం.ఇక లేటెస్ట్ గా మెగా నందమూరి బంధాన్ని మరింత బలం గా చేసేలా ఆచార్య సినిమాకు ఎన్.టి.ఆర్ ను గెస్ట్ గా పిలిచే ఆలోచనలో ఉన్నారట.చిరు, చరణ్ ఇద్దరు కలిసి చేసిన ఆచార్య సినిమాకు కొరటాల శివ డైరక్షన్ చేశారు.

ఈ సినిమా ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ వస్తే నందమూరి ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యే అవకాశం ఉంటుంది.ఇలా ఒక హీరో సినిమాకు మరో హీరో గెస్ట్ గా వెళ్లి ఫ్యాన్స్ మధ్య దూరాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేయొచ్చు.

పుష్ప, ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ ఈ ఈవెంట్ లకు ఎవరెవరు గెస్టులుగా వస్తారు.ఏం మాట్లాడతారు అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ముందు పుష్ప ఈవెంట్ ఈ నెల 9న జరుగనుంది.ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు