ఈ తెలుగ‌మ్మాయి 80 దేశాల్లోని సిబ్బందికి బాస్‌.. చ‌దివింది ఎంతో తెలిస్తే..

సాధించాల‌నే త‌ప‌న ఉండాలే గానీ ఎంతటి ఎత్తు వ‌ర‌కు అయినా ఎద‌గొచ్చు.ఇప‌ప‌టికే ఇలాంటి విష‌యాల‌ను ఎంతోమంది చేసి చూపించారు.

వారంద‌రూ త‌మ జీవితాల‌ను ఎంద‌రికో ఆద‌ర్శంగా తీర్చిదిద్దుకున్నారు.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ అమ్మాయి గురించే తెలుసుకోబోతున్నాం.

అది కూడా మ‌న తెలుగు అమ్మాయి గురించే.ఈ మ‌ద్య తెలుగు వారు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేమ‌స్ కంపెనీల్లో పెద్ద స్థాయిలో ఉంటున్న సంగ‌తి చూస్తున్నాం.

ఈ అమ్మాయి కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తోంది.ఇప్పుడు ఆమె ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఓ పెద్ద కంపెనీకి బాస్ అయిపోయింది.

Advertisement

ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా న్యాయసేవల సంస్థల్లో ఫేమ‌స్ అయిన డెంటన్స్ లో ఆమె ఉద్యోగం చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఆమెది చిన్న ఉద్యోగం కాదండోయ్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా ఆమె త‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఆమెనే నీలిమ పాలడుగు. విశాఖపట్నం కు చెందిన ఆమె బీఏ చ‌ద‌వుకుంది.

ఆమె బీఏ సైకాలజిస్టు కావాల‌ని అనుకుంద‌ట‌.కానీ అందుకు భిన్నంగా హెచ్ ఆర్ గా డ్యూటీ చేప‌ట్టి ఆ త‌ర్వాత టైటాన్ షోరూంలో కూడా ప‌నిచేసింది.

ఆ అనుభవమే ఆమెను న్యూజిలాండ్ లో ఆ త‌ర్వాత అమెరికాకు ఆమె మకాం మార్చారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇక ఉద్యోగ ప్ర‌యాణంలో ఆమె మెరిల్ లించ్ తో పాటుగా పీడబ్ల్యూసీ లాంటి ఫేమ‌స్ కంపెనీల్లో కూడా ప‌నిచేసింది.ఆ త‌ర్వాత ఆమె డెంటన్స్ లో హెచ్ ఆర్ లో జాబ్ కొట్టింది.ఇదిలా ఉండ‌గానే ఆమె రీసెంట్ గా డెంటన్స్ గ్లోబల్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా సెల‌క్ట్ కావ‌డం పెద్ద సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి.

Advertisement

ఎందుకంటే డెంటన్స్ కు 80 దేశాల్లో ఉన్న సిబ్బందిక ఆమె ఇప్పుడు బాస్‌గా మారిపోయారు.ఆమె చెప్పిన ఆదేశాలో వారు పాటించాల్సి ఉంటుంది.ఇంత పెద్ద స్థాయికి రావ‌డానికి ఆమె త‌న ఓర్పుగా నేర్పుతో ప‌నిచేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని చెబుతోంది.

ఎంతైనా ఇంత పెద్ద స్థాయికి చేరుకోవ‌డం మామూలు విష‌యం కాదు క‌దా.

తాజా వార్తలు