పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కమల్ హాసన్ సంచలన కామెంట్స్..!!

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.జరిగిన ఎన్నికలలో స్టాలిన్ పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వం స్థాపించడం జరిగింది.

ఇదే సమయంలో  జరిగిన ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తారని భావించిన విలక్షణ నటుడు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఓడిపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.

పరిస్థితి ఇలా ఉండగా తన ఓటమికి గల కారణం ఏంటో తెలియజేయాలని పార్టీ పట్ల అభిప్రాయాల ఎన్నికలలో అవలంభించిన విధానాల గురుంచి నిర్మొహమాటంగా చెప్పండి అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి తాజాగా కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు.నేరుగా చెప్పకపోయినా ఈమెయిల్ ద్వారా తెలియజేయవచ్చు అని స్పష్టం చేశారు.

ఏది ఏమైనా మొదటిసారి పోటీకి దిగడంతో అనేక విలువైన పాఠాలు నేర్చుకోవటం జరిగిందని.ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదంటూ తాజా ఓటమిపై కమల్ దిద్దుబాటు చర్యలకు దిగారు.

Advertisement
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు