త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఛార్మి...వరుడు ఎవరో తెలిస్తే?

సినిమా పరిశ్రమ అంటే గ్లామర్ పరిశ్రమ.అన్ని రంగాల మీద కన్నా ఈ రంగంపై ప్రజల దృష్టి ఎక్కువగా సినిమా పరిశ్రమ మీద ఉంటుంది.

అందుకే హీరో, హీరోయిన్ లపై పుకార్లు షికార్లు చేస్తుంటాయి.ముఖ్యంగా హీరోయిన్ లపై పెద్ద ఎత్తున పుకార్లు వస్తుంటాయి.

అయితే కొన్ని పుకార్లలో ఎంతో కొంత నిజం ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతుంటారు.అయితే తాజాగా కూడా నటి ఛార్మి పై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నటనకు స్వస్తి చెప్పి సినిమా నిర్మాణం వైపు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే పూరీతో ఛార్మీ సన్నిహితంగా ఉంటోందని, పూరీతో ఛార్మీ డేటింగ్ లో ఉందని, అయితే ఈ విషయంలో చార్మీని పూరీ భార్య కూడా మందలించిందని, ఇక పూరీతో ఉన్నది చాలు.నీ బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకో అంటూ ఘాటుగానే మందలించిందని వార్తలు గుప్పుమన్నాయి.

అయితే నటి పెళ్లి చేసుకోబోయే బాయ్ ఫ్రెండ్ ఎవరని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.అయితే ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తో గత కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటోందని, ఇక చార్మీ పెళ్లిచేసుకోబోయేది దేవి శ్రీ ప్రసాద్అంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇందులో ఎంత వరకు వాస్తవముందో తెలియాలంటే ఛార్మీ స్పందన వరకు వేచి చూడాల్సిందే.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు