బాలీవుడ్ నిర్మాతలతో సాయి ధరమ్ తేజ్ బ్యూటీ!

భారతీయ అమెరికన్ సినీ నిర్మాత శోభు యార్లగడ్డ.ఈయన ఆర్కా మీడియా వర్క్స్ సినీ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు, ఆర్కా మీడియా వర్క్స్ వ్యవస్థాపకులలో ఒకరైన సినీ నిర్మాత దేవినేని ప్రసాద్ ల సినీ నిర్మాణం గురించి తెలిసిందే.

వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలను నిర్మించగా.మంచి సక్సెస్ లు అందించాయి.

అంతేకాకుండా వీరిద్దరూ కలిసి బాహుబలి సినిమాకు నిర్మాతలుగా చేయగా‌.వీరి నిర్మాణ సంస్థ పురస్కారాలు కూడా అందాయి.

ఇదిలా ఉంటే వీరిద్దరూ ప్రస్తుతం బుల్లితెరలో కూడా సీరియల్స్ నిర్మిస్తున్నారు.ఇక తాజాగా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్నారు.

Advertisement

ప్రస్తుతం ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ లో నిర్మించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు.హారర్ జోనర్ నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ చేయనున్నారట.

ఇక ఈ సిరీస్ కు హీరోయిన్ గా రెజీనా కసాండ్రా ను ఎన్నుకున్నట్లు తెలుస్తుంది.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న రెజీనా.ఎస్ఎంఎస్ సినిమా ద్వారా తొలిసారిగా సినీ పరిశ్రమకు పరిచయం అయింది.ఇక ఆ తర్వాత కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం సినిమా లో నటించగా తన నటనకు అవార్డు కూడా అందింది.

తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో కూడా నటించింది రెజీనా.ఇక 2018 లో అ! సినిమా లో చివరిసారిగా నటించగా.ఆ తర్వాత మళ్లీ ఎటువంటి అవకాశాలు అందుకోలేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇక సోషల్ మీడియాలో రెజీనా బాగా ఆసక్తి చూపుతుంది.అంతే కాకుండా కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

Advertisement

ఇక బాహుబలి నిర్మాతలు ప్లాన్ చేస్తున్న వెబ్ సిరీస్ లో రెజీనా ఎంతవరకు నటిస్తుందో చూడాలి.ఇక ఈ సిరీస్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

తాజా వార్తలు