సంచలనం నిర్ణయం తీసుకున్న అనసూయ.... అదేంటంటే?

బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో అడుగుపెడుతూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవడమే కాకుండా, కుర్ర కారులో పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించుకొని అప్పుడప్పుడు సినిమాలలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ ఐటమ్ సాంగ్స్ తో దుమ్ములేపుతున్న నటి అనసూయ భరద్వాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఐటమ్ సాంగ్స్ తో వెండి తెరపై క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు అనసూయ తీసుకున్న ఈ నిర్ణయంతో అనసూయ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.ఇంతకూ అనసూయ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏమనగా ఇకపై ఐటమ్ సాంగ్స్ లో నటించనని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించాలనుకుంటున్నట్లు అనసూయ తెలిపారు.

అయితే చివరిగా అనసూయ ఐటమ్ సాంగ్ లో నటించిన సినిమా చావు కబురు చల్లగా.జానీ మాస్టర్ తన స్నేహితుడు కావడం వల్లే ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించానని, ఇకపై ఐటమ్ సాంగ్స్ లో నటించేది లేదని ఖరాఖండీగా చెప్పేసింది.

దర్శక నిర్మాతలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉంటేనే నన్ను సంప్రదించాలని సూచిస్తుందట.ఏది ఏమైనా అనసూయ తీసుకున్న ఈ నిర్ణయం తన ఐటమ్ సాంగ్స్ అభిమానులకు తీవ్ర నిరాశ పరిచే వార్త అని ఖరాఖండీగా చెప్పవచ్చు.

Advertisement
అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి

తాజా వార్తలు