పవన్‌పై తమిళ గవర్నర్‌ ప్రశంసలు

పవన్‌ కళ్యాణ్‌ కరోనా విపత్తు నేపథ్యంలో రెండు కోట్ల విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో పీఎంకు ప్రధాని నరేంద్ర మోడీ తన విరాళంను బదిలీ చేయడం జరిగింది.

కోటి రూపాయల నగదును బదిలీ చేసినట్లుగా పవన్‌ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎంతో మంది ప్రకటించారు కాని పవన్‌ వారందరికంటే ముందుగానే తన సాయంను ఇచ్చేందుకు ముందుకు వచ్చాడంటూ అభినందనలు వ్యక్తం చేశారు.పవన్‌పై తెలంగాణ గవర్నర్‌ తమిళి సై స్పందించారు.

పవన్‌ చేసిన పని అందరికి స్ఫూర్తి అని, మీరు ఇచ్చిన విరాళం ఇతరులకు ఆదర్శం మరియు ఆపన్న హస్తం అంటూ ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితు నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన సాయంను ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

పవన్‌ను స్ఫూర్తిగా తీసుకుని అంతా కూడా సాయంకు ముందుకు రావాలంటూ ఆమె విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు