ఎయిర్‌పోర్టు అధికారులతో పబ్‌జీ ఆడిన యువకుడు.. ఎలానో మీరు చూడండి!

పబ్‌జీ.ఈ గేమ్ అడిక్ట్ అయ్యారు అంటే.

మనుషులు మనుషులలా ఉండరు.

ఎందుకంటే పబ్‌జీకి అడిక్ట్ అయినవారికి ఈ లోకంతో సంబంధం ఉండదు.

ఈ లోకంలోకి వచ్చిన వాళ్లకు అన్ని గన్ లు.పైలెట్లు.విమానాలే కనిపిస్తాయి.

ఒకవేళ పబ్ జి లో ఉంటె వారికీ చికెన్ డిన్నర్ కనిపిస్తుంది.ఆ చికెన్ డిన్నర్ కోసం ఇంట్లో డిన్నర్ ని కూడా వదిలేస్తారు.

Advertisement

అయితే గత సంవత్సరం వేసవి సెలవులలో ఎక్కువగా కనిపించిన ఈ పబ్ జి కేసులు ఇప్పడు కాస్త తగ్గాయి.అయితే ఇప్పుడు మళ్ళి అలాంటి పబ్ జి కేసు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అది ఏంటి అంటే.భోపాల్ విమానాశ్రయంలో ఓ యువకుడు హెలికాప్టర్‌పై రాళ్లు విసిరి దాన్ని ద్వాంసం చేశాడు.

అంతేకాదు.టేకాఫ్‌కు సిద్ధమవుతున్న విమానం ముందుకెళ్లి నిల్చున్నాడు.

దీంతో అక్కడ ఉన్న భద్రతా అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించంగా అతడి వయస్సు సుమారు 20 ఏళ్లు ఉంటాయని, అతడికి మతిస్థిమితం సరిగాలేదని అధికారులు వెల్లడించారు.ఈ ఘటన కారణంగా ఉదయ్‌పూర్‌కు వెళ్లాల్సిన స్పెస్‌జెట్ విమానం ఒక గంట ఆలస్యంగా బయల్దేరిందని అధికారులు పేర్కొన్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

అయితే ఈ ఘటనను చుసిన పబ్ జి ప్రేమికులు.పబ్‌జీ తరహాలో కమాండో గేమ్ ఆడాడు అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు.

Advertisement

దీంతో ఈ ఘటనకు సంబింధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజా వార్తలు