తెలంగాణలో పోలింగ్.. ఇప్పటివరకు 9.5 శాతం పోలింగ్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha elections ) పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇప్పటివరకు 9.5 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.

 Polling In Telangana.. 9.5 Percent Polling So Far , Lok Sabha Elections, Telang-TeluguStop.com

అయితే ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల( Polling stations ) వద్ద క్యూ కట్టారు.

ఈ క్రమంలో ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని వికాస్ రాజ్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube