ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం( Nandigama )లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ మేరకు మాగల్లులో వైసీపీ, టీడీపీ( YCP, TDP ) కార్యకర్తల మధ్య ఘర్ణణ చెలరేగింది.
ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.దీంతో మాగల్లు( Magallu )లో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు.







