ఆర్ఆర్ మహేస్వరం దళిత బంధు అవగాహన సభ ముఖ్య అతిదులుగా ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

రంగారెడ్డి జిల్లా మహేస్వరo మండల కేంద్రంలో దళిత బంధు అవగాహన సభా ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరు.

ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి తన సక్సెస్ స్టోరీని మహేస్వరం యువత తో పంచుకున్నారు.

కేవలం లక్ష రూపాయల తో రెండు వేలకోట్ల కి ఎదిగినా బిసినెస్ నాది.పోల్ట్రీ పరిశ్రమలో పగిలిపోయిన ఎగ్స్ ని lb నగర్ లో బేకరీలో స్వయంగా అమ్మిన సందర్భాలు ఉన్నాయి కష్టాలు పడ్డ విజయం సాధించ.

యువత దళిత బంధుని సద్వినియోగం చేసుకొని విజయం సాధించి ఎదగాలి అని తన సక్సెస్ స్టోరీ చెబుతూ యువతలో ఉత్సాహని నింపారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రంజిత్ రెడ్డి స్టోరీ ఎందరో యువతకు ఆదర్శం అని తెలిపారు.

దళిత బంధుతో ఆర్థికంగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి ఆలోచన కానుక సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు