విశాఖ రైల్వే కోటర్స్ లో యువకుడి దారుణ హత్య..

విశాఖ మర్రిపాలెం రైల్వే కోటర్స్ లో యువకుడి దారుణ హత్య జరిగింది మద్యం మత్తులో ఘర్షణ పడి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు రెబాక సాయి తేజ 25 సం లు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కి తరలించారు

 Young Man Brutally Murdered In Visakhapatnam Railway Quarters ..-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube