టీడీపీ మాజీమంత్రి కాళ్లపై పడ్డ వైసీపీ కార్యకర్త..!

అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్త టీడీపీ మాజీ మంత్రి కాళ్లపై పడ్డాడు.రామాంజనేయులు అనే వైసీపీ కార్యకర్త మాజీమంత్రి పరిటాల సునీత కాళ్లపై పడి వెక్కివెక్కి ఏడ్చాడు.

 Ycp Worker Who Fell On The Feet Of Former Tdp Minister..!-TeluguStop.com

పార్టీ మారి తప్పు చేశానంటూ బోరున విలపించాడు.దీంతో కార్యకర్తను పైకి లేపి ఆప్యాయంగా పలకరించారు పరిటాల సునీత.

అనంతరం టీడీపీ కండువా కప్పి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ నేపథ్యంలో టీడీపీ కోసం కృషి చేస్తానని పరిటాల సునీతకు రామాంజనేయులు మాట ఇచ్చారు.

అయితే గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube