ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం గ్రామీణ స్థాయి నుండి అద్భుతమైన ఛాయాచిత్రాలు తీస్తూ రాణిస్తున్న శంకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఫోటోగ్రఫీ దినోత్సవం… ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.లూయిస్ డాగ్యూరే అభివృధి చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను ఏకం చేయడానికి మరింత మందిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఆగస్టు 19 ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు… ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన పాలొజీ శంకర్ (చక్రి ) ఫోటోగ్రఫీ రంగంలో రాణిస్తూ మారుమూల ప్రాంతాలలో, గ్రామీణ స్థాయి నుండి వివిధ రకాల వింతలు విశేషాలను ఛాయాచిత్రం ద్వారా ప్రజలకు అందిస్తూ అభినందనలు అందుకుంటున్నాడు.ప్రపంచ దినోత్సవం సందర్భంగా శంకర్ (చక్రి ) తీసిన ఛాయాచిత్రాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం : కమాండెంట్ యస్.శ్రీనివాస రావు

Latest Rajanna Sircilla News