మొగుడు నల్లగా ఉన్నాడని తెల్లగా ఉన్న కుర్రాడితో ఆంటీ ఎఫైర్... చివరికి.... 

ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం కడతేర్చటానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.

 తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వివాహిత 20 ఏళ్ల కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి తన అక్రమ సంబంధానికి తన భర్త అడ్డు వస్తున్నాడని నిర్ధాక్షణ్యంగా హత మార్చిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా పరిసర ప్రాంతంలో లియెబాల్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు.అయితే లియెబాల్ కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు.

దీంతో లియోబాల్ ఉద్యోగం నిమిత్తమై ఇంట్లో కంటే బయటే ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు.ఈ క్రమంలో లియోబాల్ భార్య సుచిత్ర స్థానికంగా ఉంటున్న 20 సంవత్సరాలు వయసున్న యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అయితే సుచిత్ర భర్త లియోబాల్  కొంతమేరకు నలుపు చామనచాయ రంగులో ఉండటంతో అప్పుడప్పుడు కొందరు వీరిద్దరి జంట చూసి వెక్కిరిస్తూ ఉండేవాళ్ళు.  దీంతో విసిగిపోయిన సుచిత్ర యువకుడి మాయలో పడింది.

Advertisement

కాగా ఇటీవలె వీరిద్దరి వ్యవహారం సుచిత్ర భర్త లియోబాల్ కి తెలిసి పోయింది.ఈ క్రమంలో పలుమార్లు సుచిత్రని ఈ విషయంపై నిలదీసి మందలించాడు.

దీంతో తమ సరసాలకి భర్త అడ్డు వస్తున్నాడని సుచిత్ర తన ప్రియుడితో కలిసి భర్త ని దారుణంగా హతమార్చి ఇంటి వెనకాల స్థలంలో  పూడ్చి పెట్టింది.అనంతరం ఏమి ఎరగనట్లు తన భర్త కనిపించడం లేదని నాటకం ఆడింది.

దీంతో మృతుడి తండ్రి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దీంతో అక్కడే ఉంటే తన బండారం బయట పడుతుందని సుచిత్ర తన ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది.  దాంతో పోలీసులు సుచిత్ర మరియు తన ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు