పార్వతీపురం మన్యం జిల్లాలో వన్య మృగాల సంచారం

పార్వతీపురం మన్యం జిల్లాలో వన్య మృగాల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.జిల్లాలో ఓ వైపు ఏనుగులు.

 Wild Animal Migration In Parvathipuram Manyam District-TeluguStop.com

మరోవైపు పెద్దపులుల సంచారిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.వన్య మృగాలు సంచారం, దాడులతో ప్రజలు కంటి మీద కునుకులేకుండా జీవనం సాగిస్తున్నారు.

ఓ పక్క పంట పొలాలను ఏనుగుల గుంపులు నాశనం చేస్తుండగా పెద్దపులులు పశువులపై దాడులకు పాలపడుతున్నాయి.గత ఐదు సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తున్నట్లు సమాచారం.

గజరాజుల దాడులు పలు పంట పొలాలు ధ్వంసం కావడంతో పాటు పలువురు ప్రాణాలను సైతం కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube