Minister Botsa Satyanarayana : చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొత్తేముంది..?: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స( Minister Botsa Satyanarayana ) స్పందించారు.చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొత్త ఏముందని విమర్శించారు.

 Minister Botsa Satyanarayana : చంద్రబాబు ఢిల్లీ �-TeluguStop.com

ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబుకి అలావాటేనని ఎద్దేవా చేశారు.చంద్రబాబు ఎవరితో కలిస్తే ఏంటి? కలవకపోతే ఏంటి? అని ప్రశ్నించారు.ప్రజలకు మంచి చేశామన్న ఆయన ప్రజలు తమ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ( YCP ) మళ్లీ గెలుస్తుందని స్పష్టం చేశారు.తమ పార్టీలో కొందరు అసంతృప్తితో ఉంటే చేసేదేమీ లేదని తెలిపారు.తాము ఎవరినీ వదులుకోవాలని అనుకోవడం లేదన్నారు.

టికెట్ రాని వారికి అవకాశాలు ఉంటాయని చెప్పారు.ముప్పు ఉంటేనే భద్రత కల్పిస్తారన్న మంత్రి బొత్స షర్మిలకు భద్రత విషయాన్ని అధికారులు చూసుకుంటారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube