భవిష్యత్ లో సముచిత స్థానం కల్పిస్తాం..: మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత పట్నం మాణిక్యం సంగారెడ్డి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే.

 We Will Provide Suitable Place In Future..: Minister Harish Rao-TeluguStop.com

ఇందులో భాగంగా పట్నం మాణిక్యం గత కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.ఈ క్రమంలో విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు.

పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని బుజ్జగించారు.అనంతరం మాణిక్యాన్ని తనతో పాటు హైదరాబాద్ కు తీసుకెళ్లారు.

అయితే పట్నం మాణిక్యంకు భవిష్యత్ లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube